ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

TEJA NEWS

Nirabh Kumar Prasad as AP CS

ఏపీ CSగా నీరభ్ కుమార్ ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

1987 బ్యాచ్ కి చెందిన నీరభ్.. గతంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS