TEJA NEWS

వైసిపి కార్యకర్తను పరామర్శించిన పైలా శ్రీనివాసరావు

పరవాడ వై.సి.పి సీనియర్ కార్యకర్త పైల రాధాకృష్ణ ఎన్టి.పి.సి లో ఉద్యోగ నిమిత్తం పని చేస్తుండగా ప్రమాద వశాత్తు కాలు జారీ పడిపోవడం తో పరవాడ శ్రీ ఆధ్య హాస్పటల్ నందు కాలికి శస్త్ర చికిత్స చేసినందున వారిని కలిసి అతన్ని పరామర్శించారు.త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు, పరవాడ ఉపసర్పంచ్ బండారు రామారావు, వైసీపీ నాయకులు పైల హరీష్, వర్రీ హరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS