నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

నామినేషన్ వేయినున్న ప్రశాంతి రెడ్డి.

TEJA NEWS

కోవూరు టిడిపి అభ్యర్థిగా బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తన నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిపారు నియోజకవర్గ కేంద్రమైన కోవూరులోని తహసీల్దార్ కార్యాలయంలో ఉదయం 11 గంటల 20 నిమిషాలకు తన నామినేషన్ను ఎన్నికల అధికారికి అందచేయనున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ హాజరు కావాలని ఆమె కోరారు*.

Print Friendly, PDF & Email

TEJA NEWS