రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

రైలు కిందపడి ప్రైవేట్ లెక్చరర్ ఆత్మహత్య

TEJA NEWS

తిరుపతి.

తిరుపతి -చంద్రగిరి రైలు మార్గంలోని 94/ 21 -23 పోస్టుల మధ్య ఘటన.

మృతుడు నారాయణ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్న సంతోష్ శ్రీరాం (28)గా గుర్తింపు.

వెదురుకుప్పం మండలం బలిజపల్లికి చెందిన సంతోష్ శ్రీరాం బైరాగి పట్టెడలో నివాసం ఉంటూ నారాయణ కళాశాలలో విధులు .

ఆర్థిక లావాదేవీల వల్ల మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు వెల్లడి.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించిన పాకాల రైల్వే పోలీసులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS