తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ
గజ్వేల్ తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది గజ్వేల్ టిఆర్ఎస్ నాయకులు ఎం సూర్యకుమార్ మర్యాదపూర్వ కలిసి సిఐ ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేష్ రాజకుమార్ బాలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు
![తూప్రాన్ సీఐ గా బాధ్యతలు తీసుకున్న రంగా కృష్ణ](https://tejanews.co.in/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-29-at-15.58.19-1024x959.jpeg)