సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగు రోడ్డుపై పటాన్చెరు ఎగ్జిట్ సమీపంలో ఆగి ఉన్న లారీని.. సుల్తాన్పూర్ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ డ్రైవర్ అప్రమత్తమై వెంటనే కిందికి దిగాడు. కారులో ఉన్న ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా?అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది….
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-25-at-2.48.17-PM-994x1024.jpeg)