Posted inANDHRAPRADESH కోడూరు అవనిగడ్డ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం. Posted by teja news ఏప్రిల్ 15, 2024 TEJA NEWS ఆటోను ఢీ కొట్టి ప్రక్కనే ఉన్న మురుగు బోధిలోకి బోల్తా పడిన ఎక్సైజ్ శాఖ వాహనం. ఆటో డ్రైవర్ కు స్వల్ప గాయాలు. సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్న అవనిగడ్డ ఎస్సై రమేష్.. Post Views: 25 TEJA NEWS teja news View All Posts Post navigation Previous Post తల్లితో గొడవపడుతున్న నానమ్మను పొడిచేసిన 14 ఏళ్ల బాలుడు.Next Postఎన్నికల కోడ్ తేదీ నుండి…పోలీసుల తనిఖీ