1) ఉదయం 10:00 గంటలకు ద్వారకా తిరుమల మండలం కొమ్మర గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
2) ఉదయం 11:00 గంటలకు రాళ్లగుంట గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
3) మధ్యాహ్నం 12:00 గంటలకు సత్తెన్నగూడెం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
4) మధ్యాహ్నం 2:00 గంటలకు ద్వారకా తిరుమల గ్రామం కాపు కళ్యాణ మండపంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
5) మధ్యాహ్నం 2:30 గంటలకు ద్వారకా తిరుమల గ్రామం కాపు కళ్యాణ మండపంలో బూత్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు.
6) సాయంత్రం 4:30 గంటలకు ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-07-at-09.49.14-1024x662.jpeg)