బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

బిజెపి ఆధ్వర్యంలో అయోధ్యకు గుంటూరు నుంచి ప్రత్యేక రైలు ప్రారంభం

TEJA NEWS

గుంటూరు జిల్లా నుంచి 1460 మంది రామ భక్తులు ప్రయాణం

బుధవారం జెండా ఊపి రైలు ప్రయాణాన్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు ప్రయాణం మొదలుపెట్టిన రైలు బండి

శుక్రవారం ఉదయం 6:45 నిమిషాలకు అయోధ్య వెళ్ళనున్న రైలు

ప్రతి భోగికి టిసి మరియు గార్డుని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ

Print Friendly, PDF & Email

TEJA NEWS