TEJA NEWS

బాపట్ల జిల్లా.

సముద్రతీర ప్రాంతాలలో యాత్రికుల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాము

సముద్రంలో నిర్దిష్ట లోతులో ఎరుపు రంగు జెండాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది.

నిర్దేశించిన ప్రదేశాలలో మునగాలి, ఎరుపు రంగు జెండాలు దాటి లోతులోకి వెళ్ళరాదు

మద్యం సేవించి సముద్రంలో దిగరాదు

పోలీస్ శాఖ సూచనలు యాత్రికులు తప్పనిసరిగా పాటించాలి

పోలీస్ శాఖ సూచనలను పాటించకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం

జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్..


TEJA NEWS