పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. జి.కొండూరు మండలంలోని 8728 మందికి రూ.3.67 కోట్లు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు. పేదల సంక్షేమం, ఏపీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మైలవరం శాసనసభ్యులు…

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్…

జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి

జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తూ ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి…….. జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి :వనపర్తి జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధికి ఔత్సాహికలను ప్రోత్సహించి సత్వరమే అనుమతులు మంజూరు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని

గుంటూరుతేది: 15-2-2024రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణహిత అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని,గ్రామాలు, పట్టణాల్లో ఉన్న చెరువుల అభివృద్ధి వలన ఆహ్లాదం, భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ తెలిపారు. గురువారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని…

You cannot copy content of this page