శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత

శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత హైదరాబాద్:శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద ప్రవాహం పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి.. నీటిని దిగువకు విడుదల…

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గడువు పొడిగింపు

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్ గడువును మరో రెండు నెలల పాటు పొడిగించింది. తెలంగాణ సర్కార్. రేపటితో విచారణ కమిషన్ గడువు కాలం పూర్తికానండ టంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 100 రోజుల్లో…

ఎన్టీపీసీ థర్మల్ ప్రాజెక్టు ను జాతికి అంకితం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్:మార్చి 01మార్చి 4న ప్రధాని చేతుల మీదుగా ఎన్టీపీసీ థర్మల్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం ఇవ్వనున్నారన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా రూ. 6,000 కోట్లతో ఎన్టీపీసీ నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్…

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాగ్ ఇచ్చిన నివేదికపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు

నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు. కాళేశ్వరం అంశంలో తాము గతంలో ఎంతో పోరాటం చేశామని గుర్తు చేశారు. నాడు తాము చెప్పిందే ఇప్పుడు నిరూపితం అయిందని ట్వీట్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న ఏ ప్రజా ప్రతినిధి కూడా తప్పించుకోలేరని స్పష్టం…

ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ

.సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో  2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ.మంగళవారం స్థానిక ఆటోనగర్ నందు. పోస్టర్స్…

You cannot copy content of this page