Posted inTELANGANA
Posted inANDHRAPRADESH
వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు జిల్లా… వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక…
Posted inTELANGANA
రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాలు
రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాల్లో 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించని రాజకీయ పార్టీల భరతం పడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన ఖాళీ అయిన…
Posted inNATIONAL
సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా
కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా తన నామినేషన్ను దాఖలు చేశారు. రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలతో పాటు ఉదయమే జైపూర్కు చేరుకున్న ఆమెకు మాజీ సీఎం అశోక్ గెహ్లాత్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్…
Posted inANDHRAPRADESH
రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం
అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.
Posted inNATIONAL
నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…
Posted inTELANGANA
పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి పసుపులేటి వీరబాబు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వీరబాబు మాట్లాడుతూ రాజ్యసభలో…
Posted inANDHRAPRADESH
సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ
సీఎంతో రాజ్యసభ అభ్యర్థుల భేటీ నామినేషన్ కు ముందు జగన్ ను కలిసిన ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభకు వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి, బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పోటీ టీడీపీ పోటీచేస్తే ఈ నెల 27న ఎన్నికలు తాడేపల్లి క్యాంప్…
Posted inANDHRAPRADESH
నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు
ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..
Posted inANDHRAPRADESH
రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ
రాజ్యసభ ఎన్నికల దృష్ట్యా అధికార పార్టీ స్ట్రాటజీ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ను ఆమోదించిన స్పీకర్ వైసీపీ కి వచ్చిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్ లతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్…