పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్

పారిస్ ఒలింపిక్స్.. ఇవాళ భారత్ షెడ్యూల్ హైదరాబాద్:పారిస్ ఒలింపిక్స్‌లో రెండో రోజు భారత్ ఖాతా తెరిచింది. ఇక ఇవాళ బ్యాడ్మింటన్, షూటింగ్, హాకీ, టీటీ, ఆర్చరీ విభా గాల్లో భారత అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోను న్నారు. షూటింగ్‌లో రమితఉమెన్స్ 10మీ. ఏఆర్,…

2024 ఒలింపిక్స్‌ బరిలో బిహార్‌ ఎమ్మెల్యే

2024 ఒలింపిక్స్‌ బరిలో:బిహార్‌ ఎమ్మెల్యే హైదరాబాద్:పారిస్ వేదికగా ఒలింపిక్ క్రీడాపోటీలు అట్టహసంగా ఆరంభమయ్యాయి. మనదేశం తరుపున 117 మంది క్రీడాకారులు పాల్గొంటుండగా వారిలో బిహార్ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. బీహార్ లోని జముయ్ శాసనసభ్యురాలిగా ఎంపిక కాకముందే శ్రేయసి సింగ్ షూటింగ్…

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు స్పోర్ట్స్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన…

You cannot copy content of this page