కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

కాంట్రాక్టు, సొసైటీ ఉద్యోగుల వేతనాలు పెంచిన తితిదే

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తోన్న 9వేల మంది సొసైటీ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది.. సోమవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి…
వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన వేతనాలు పెంచాలని కోరుతూ వంటవార్పుతో 5వ రోజు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర…