Tag: కొనసాగుతున్న

మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జోరుగా కొనసాగుతున్న ఎల్.బి నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి నాయకత్వంలో ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ & టీపీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సమక్షంలో ఎల్.బి నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ లో బుడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తలు…

“కాకాణి కి జై.. సోమిరెడ్డికి బై” “సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు” “మంత్రి కాకాణి కి జై కొడుతూ.. సోమిరెడ్డికి బై చెబుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ : 09.04.2024 “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, గోపాలపురం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 15 కుటుంబాలు” “సోమిరెడ్డి పోర్టు యాజమాన్యం మీద, కంపెనీల మీద బెదిరింపులకు పాల్పడి మామూళ్లు వసూలు చేసుకోవడం…

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన వైఎస్సార్‌సీపీ కీలక భేటీ కొనసాగుతోంది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 175కు 175 శాసన సభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్‌ మరో అడుగు వేస్తున్నారు. ఇందుకోసం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో ‘మేము సిద్ధం.. మా బూత్‌ సిద్ధం’ పేరుతో కీలక సమావేశాన్ని చేపట్టారు.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు,…

న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే.నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. పంజాబ్‌లోని చాలా చోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలుపుతున్నారు. రైతుల నిరసన కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ పలు రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. పంజాబ్‌ లోని లూథియానా- సాహ్నేవాల్‌-…

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న స్వామివారికి 5.48 కోట్లు రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నిన్న 12 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 69,314 మంది… స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 25.165 మంది… టికెట్ లేని సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు.. టికెట్ లేని సర్వదర్శనానికి 12 గంటల సమయం.. టైమ్ స్లాట్ టోకన్ (SSD) సర్వదర్శనానికి 5 గంటల సమయం.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ…

వైఎస్సార్సీపీ పార్టీ 5వ జాబితా పై కొనసాగుతున్న కసరత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డి త్వరలో 5వ జాబితా విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా నియోజక వర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జిల నియామకం కోసం కసరత్తు చేస్తున్నారు. ఈ 5వ జాబితా ఈ రోజూ లేకపోతే సోమవారం లోపు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అమరావతికి క్యూ కడుతున్నారు. ఆశావాహులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం మరియు పార్టీ పెద్దల ఆశీస్సులు కోసం నానా…

తిరుపతిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుపతి :జనవరి 20తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో శ్రీవారిని దర్శించుకోవాడినికి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. స్వామివారికి దర్శించు కుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుంటున్నారు. కాగా, శుక్రవారం శ్రీవారి 69,874 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 26,034 మంది భక్తులు నిన్న…

అన్నం పరబ్రహ్మ స్వరూపం. 423 రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న అన్న క్యాంటీన్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి శత జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు పేద ప్రజల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ నందు నేడు 423వ…