తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు.
ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

By August 15 Godavari water for one lakh twenty thousand acres ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లుసీతారామ పేరిట రీ డిజైన్ తో ప్రజాధనం దుర్వినియోగంఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక…
పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ…
పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి

పార్టీని బలోపేతం చేస్తా సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షరాలు గా ఎన్నికైన గోదావరి అంజి రెడ్డి గారిని సంగారెడ్డి జిల్లా బిజెపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలుకుతూ…