అనుమాదాస్పదంగా 20 గొర్రెలు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

అనుమాదాస్పదంగా 20 గొర్రెలు మృతి చెందిన ఘటన రాయికల్ మండలంలో చోటుచేసుకుంది.

క్రిమిసంహారక మందులు తినడంతోనే మృతి చెందినట్లుగా తేల్చిన వైద్యాధికారులు. వన్యప్రాణుల వేట కోసం పెట్టిన క్రిమినల్ సంహారక మందులు గొర్రెలు తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు. గొర్రెల రైతులకు సుమారు 3 లక్షల పైగా నష్టం జరిగినట్లు అంచనా.. బాధిత…
ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

ప్రజాగళం సభలో ఆసక్తికరమైన ఘటన

పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నసమయంలో బారికేడ్లపైకి ఎక్కిన అభిమానులు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరిన ప్రధాని మోడీ. మీ జీవితం మాకు అత్యంత ప్రాధాన్యం. దయచేసి ఇలాంటివి చేయొద్దు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలిన…