Posted inTELANGANA
త్వరలో నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన
త్వరలో నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల పర్యటన మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించి పునరుద్ధరణకు అవసరమైన సిఫార్సులు చేసేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) అధికారుల బృందం పర్యటన. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒకచోట సీపేజీని…