దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598 కోట్లు కాగా స్థిరాస్తుల…