మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్

మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్

హైదరాబాద్‌ మేడిగడ్డ బ్యారేజ్‌ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు తేల్చిన విజిలెన్స్.. విజిలెన్స్ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో సంచలన విషయాలు.. రూ.3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారు.. మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్.. వారం…