వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

వచ్చాడు ..దర్జాగా దోచాడు…దోచిన సొమ్ము ని మర్రి చెట్టు తొర్రలో దాచాడు..చివరకి?

ఏపీ లో ..జిల్లాలోని వివిధ ఏటీఎంలలో నగదు నింపేందుకు నగదు తీసుకెళ్తున్న సీఎంఎస్‌ వాహనంలోని ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. వాహనంలో నుంచి రూ.64 లక్షలు చోరీ చేసి పోలీసులకు భయపడి మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో (ఏప్రిల్‌ 18) వెలుగు చూసింది. సీఎంఎస్‌ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేవలం గంటల వ్యవధిలోనే కేసు చేధించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. సీఎంఎస్‌ సెక్యూరిటీ సంస్థకు చెందిన సిబ్బంది…