భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

భారత్‌ బంద్‌.. కొనసాగుతున్న రహదారుల దిగ్భందనం

న్యూఢిల్లీ : రైతులు చేపడుతున్న 'ఢిల్లీ చలో' మార్చ్‌ కొనసాగుతోంది. పంటకు కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్లకు చట్టబద్ధత హామీ కోరుతూ రైతులు ఆందోళన తెలుపుతున్న సంగతి తెలిసిందే.నిరసనలో భాగంగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) శుక్రవారం భారత్‌…