ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత

Discontinuance of matriculation pass books in AP ఏపీలో పట్టాదారు పాసు పుస్తకాల నిలిపివేత.. రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ కోసం గత సర్కారు ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను నిలిపివేయాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది.. సుమారు 20 లక్షల…
టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత

టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేత

Voted for TDP.. ration stopped టీడీపీకి ఓటేశారని.. రేషన్ నిలిపివేతఅనంతపురం జిల్లా కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ దుకాణ డీలర్ నిత్యావసరాలు పంపిణీ చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. వైసీపీ నేత అయిన డీలర్..…
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేత

Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్‌ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…
ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.

ఘోరం… ఆస్తికోసం అమ్మ అంత్యక్రియలు నిలిపివేత.

సూర్యాపేటలో అమానవీయ ఘటన జరిగింది. ఆస్తికోసం అమ్మ మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండా కర్కోటక బిడ్డలు నిలిపివేశారు. లక్ష్మమ్మ (80) అనారోగ్యంతో చనిపోగా ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు 21 లక్షల రూపాయలు ఆస్తి , 20తులాల బంగారం పంచుకోవడానికి పోటీపడ్డారు. గ్రామ…
ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

ఈ నెల 31 వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేత

కేదార్ నాథ్:చార్‌ధామ్‌ యాత్రకు భక్తుల రద్దీ కొనసాగుతుంది. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు హరహర మహాదేవ, జై మా యమున నినాదాలతో మారుమ్రోగు తున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ తప్ప నిసరి చేసిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మరో…
ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు లకు స్నాక్స్‌ సమకూర్చు…
గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేత

గుంటూరులో పానీపూరి విక్రయాలు నిలిపివేయాలని జీఎంసీ అధికారులు ఆదేశించారు. పానీపూరిలో ఉపయోగించే నీటి వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని జిల్లా వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో బుధవారం రాత్రి జీఎంసీ శానిటరీ సూపర్వైజర్ అయుబ్ తన బృందాలతో నగరంలో…