రైతు బాగుంటేనే దేశ ప్రగతి

రైతు బాగుంటేనే దేశ ప్రగతి

మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు డిమాండ్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రైతు బాగుంటేనే దేశం ప్రగతి పధం లో పయనిస్తుందని, కాంగ్రెస్ పాలనలో మళ్ళీ రాష్ట్రంలో ఆత్మ హత్యలు పెరిగాయని బి.ఆర్.ఎస్ మాజీ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మధిర అసెంబీ నియోజకవర్గం లోని చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు భోజడ్ల…

ప్రకృతితో జీవనం మానవాళికి మనుగడ: ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికే రావు

ప్రకృతితో జీవనం మానవాళికి మనుగడ: ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికే రావు

Living with nature is survival for humanity: Pragathi Group Chairman Dr GBK Rao ప్రకృతితో జీవనం మానవాళికి మనుగడ: ప్రగతి గ్రూప్ చైర్మన్ డాక్టర్ జిబికే రావు, సాక్షిత శంకర్‌పల్లి: ప్రకృతిని ప్రేమిస్తూ, పరిరక్షిస్తూ, ప్రకృతితో కలిసి జీవనం సాగిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని ప్రగతి గ్రూప్ చైర్మన్ డా. జిబికే రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శంకర్‌పల్లి మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామ శివారులో గల ప్రగతి రిసార్ట్స్…

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – మాజీ MLA గుండ లక్ష్మీదేవి

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – మాజీ MLA గుండ లక్ష్మీదేవి

బీసీల ప్రగతి టీడీపీతోనే సాధ్యం – శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మాజీ MLA గుండ లక్ష్మీదేవి ఈరోజు 19.01.2024శ్రీకాకుళం నియోజకవర్గంగార మండలం బీసీల ఐక్యత వర్ధిల్లాలి.. జయహో బీసీ . తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు పిలుపు బీసీల చైతన్య యాత్ర జయహో బీసీ కార్యక్రమం  భాగంగా గార మండలం,అంపోలు పంచాయతీ,శ్రీకూర్మం పంచాయతీ, తండ్యల పేట,వత్సవలస పంచాయతీ, పేర్లవాని పేట, మెగదలపాడు, కొమ్మరవానిపేట పంచాయతీ , కొర్లం పంచాయతీ,కోర్ని పంచాయతీ…