బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

బొప్పూడి : “ప్రజాగళం” సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగం

మోదీ మనకు అడంగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు - మోదీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం - గెలవబోయేది ఎన్డీఏ కూటమి - కూటమికి ప్రధాని మోదీ అండ ఉంది - మోదీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం…
బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

బొప్పూడి : “ప్రజాగళం” సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం :

నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారం - నిన్ననే దేశంలో ఎన్నికల శంఖారావం మోగింది - ఎన్నికల శంఖారావం మోగాక నా తొలి సభ ఇదే - జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీఏకు 400 కు పైగా సీట్లు వస్తాయి…
బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

బొప్పూడి : ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం

ఎన్డీఏ కలయిక.. ఐదు కోట్ల మంది ప్రజలకు ఆనందం - అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు - అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది - ఐదు కోట్ల మందికి అండగా ఉంటానని చెప్పేందుకే మోదీ వచ్చారు - రాష్ట్రంలో ఎన్డీఏ…
రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం

రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం

ఇంకొల్లు చంద్రబాబు రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన…