బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా

బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి షేక్ హసీనా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా 5వ సారి ప్రధాని పీఠం అధిరోహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడంతల స్థానాలను కైవసం చేసుకుని విజయం సొంతం చేసుకుంది. 300 స్థానాలు వున్న బంగ్లాదేశ్లో 299 స్థానాలకు గానూ ఎన్నికల జరగగా అందులో 200 సీట్లు షేక్ హసీనా నేతృత్వంలోని అధికార పార్టీ కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం…