ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

ఈనెల 15 నుంచి ఏసీ బస్సుల్లో స్నాక్స్ నిలిపివేత

హైదరాబాద్ : దూర ప్రాంతాలకు వెళ్లి వచ్చే ఏసీ బస్సుల్లో మే 15 నుంచి ప్రయాణికులకు అందించే స్నాక్స్‌ను నిలిపివేస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. టికెట్‌ చార్జీతో పాటు అద నంగా రూ.30 వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికు లకు స్నాక్స్‌ సమకూర్చు…
మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

మహిళలకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాక ప్రయాణికుల రద్దీ బాగా పెరిగింది

ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు వెసులుబాటుగా ఉండడం లేదని.. బస్సు మధ్యలో ఉన్న 6 సీట్లు తొలగించాలని ఆర్టీసీ యోచిస్తోంది. సిటీ బస్సుల్లో మెట్రో రైలు మాదిరి అటు ఇటు సీటింగ్ వ్యవస్థ ఏర్పాటుచేస్తే మధ్యలో ఎక్కువ మంది ప్రయాణించడానికి వెసులుబాటుగా ఉంటుందని…