సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు?
Train fire near Secunderabad railway station? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలులో మంటలు? హైదరాబాద్:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని మెట్టుగూడ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పైనఈరోజు రైల్లో మంటలు చెలరేగాయి. ఒకసారిగా రెండు ఏసీ బోగీ లో మంటలు చెలరే గినట్లు అధికారులు గుర్తించారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన ఫైర్, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మంటల ను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాద సమయంలో రైల్ కోచ్ లో…