బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి: మధుబాబు

ఈరోజు ది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదులమూడి మధుబాబు మరియు ఆ యూనియన్ గుంటూరు నగరపాలక సంస్థ కమిటీ సభ్యులు నగరపాలక సంస్థ కమిషనర్ గారైన కీర్తి చేకూరి ఐ ఏ ఎస్ గారిని వారి చాంబర్లో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు మాట్లాడుతూ మన గుంటూరు నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్,…