మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…