ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపే

Ramoji Rao's last rites will be held tomorrow హైదరాబాద్:ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున ఆదివారం అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. అధికార లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు…
ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీ లో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ..

ఏపీలో గురువారం నాటికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది. దాంతో ఇవాళ, రేపు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏపీలో 25 పార్లమెంట్ స్థానాలకు 417 నామినేషన్లు దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2,350 నామినేషన్లు నమోదయ్యాయి.
రేపే కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా?

రేపే కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థుల తొలి జాబితా?

హైదరాబాద్:మార్చి 06సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమవు తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పార్టీలన్నీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాయి. రేపు టీ కాంగ్రెస్ కూడా ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనుంది.ఢిల్లీ లో కాంగ్రెస్ సెంట్రల్…
రేపే మేడారం జాతర ప్రారంభం.. తరలి వెళ్తున్న జనం

రేపే మేడారం జాతర ప్రారంభం.. తరలి వెళ్తున్న జనం

రేపే మేడారం జాతర ప్రారంభం.. తరలి వెళ్తున్న జనం మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు అసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి.వనం జనంతో నిండిపోతోంది. ఇక రేపటి నుంచి…
రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ

రేపే అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ అయోధ్య భవ్యరామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు రంగం సిద్ధమైంది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండువగా జరగనుంది. ఈ బృహత్తర ఘట్టాన్ని వీక్షించేందుకు ఇప్పటికే లక్షల మంది రామభక్తులు అయోధ్యకు చేరుకున్నారు.. 22వ తేదీన మధ్యాహ్నం 12.20…