Tag: వసంత

కార్మికులకు అండగా నిలుస్తామని భరోసా స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సతీమణి వసంత శిరీష కొండపల్లి లోని జనార్దన్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కొండపల్లి కొయ్య బొమ్మల ష్టాల్లనుఆమె పరిశీలించారు,కార్మికులను కలిసి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ,వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు,ఈ కార్యక్రమంలో జనసేన ,బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…

ఇబ్రహీంపట్నం లోని ఫెర్రి డౌన్ లో కొనసాగుతున్న ప్రచారం సాయంత్రం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న వసంత కృష్ణ ప్రసాదు కి యంపి గా పోటీచేస్తున్న కేశినేని శివనాథ్ కి సైకల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని విజ్ణప్తి చేస్తూ ప్రచారం నిర్వహించారు అందరిని అప్యాయంగా పలకరిస్తూ బాబు సూపర్ సిక్స్…

మండల కేంద్రమైన జి.కొండూరు గ్రామంలో ఉదయం జరిగిన ఎన్నికల ప్రచారంలో మైలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్ సతీమణి వసంత శిరీష పాల్గొన్నారు. ఆమె ఇంటింటికీ తిరిగి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్ధించారు. మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారని, అలాగే పార్లమెంట్ స్థానానికి శ్రీ కేశీనేని శివనాథ్ (చిన్ని) పోటీ చేస్తున్నారని, రెండు ఓట్లను…

శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపము ఆవిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్నారు. బాబా వారికి హారతులు ఇచ్చి ఘనంగా పూజలు చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమము ఆధ్వర్యంలో మైలవరం మండలంలోని గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపమును ఆవిష్కరించారు.…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నూతన ఆంగ్ల సంవత్సరం మన అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని మనసారా కోరుకుంటూ మీకూ మీ కుటుంబ…