నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

నాలుగు రోజుల తర్వాత తాడిపత్రిలో ప్రశాంత వాతావరణం..

తాడిపత్రికి దూరంగా పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి.. కొనసాగుతున్న 144 సెక్షన్‌.. హింసాత్మక ఘటనలో ఇప్పటి వరకు 91 మంది అరెస్ట్.

అనపర్తి ‌నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం

అనపర్తి ‌నియోజకవర్గంలలో టెన్షన్ వాతావరణం

తూగో: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు.. ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి అవినీతి పరుడంటూ కరపత్రాలు పంచిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.. నిరూపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి సవాల్.. బహిరంగ చర్చకు సిద్దమైన ఇద్దరు నేతలు.. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఇంటి వద్ద ఏర్పాట్లు

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది

దిల్లీ: దేశ రాజధాని శివార్లలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. తమ సమస్యలను పరిష్కరించాలని రైతులు చేపట్టిన ‘దిల్లీ చలో’   నిరసన కార్యక్రమానికి మంగళవారం అర్థరాత్రి తాత్కాలిక విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మరోసారి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఆందోళనల్లో పాల్గొనేందుకు మరింత మంది రైతులు రానున్నారనే సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శంభు సరిహద్దు గ్రామాల మీదుగా పెద్ద వాహనాలు వెళ్లకుండా అధికారులు రోడ్డుపై కందకాలు తవ్వారు. దిల్లీలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు….