Posted inANDHRAPRADESH
18 సంవత్సరాలు నిండిన వారందరిని ఓటరుగా నమోదు చేస్తున్నాం.
రాజమహేంద్రవరం, తేది.28.2.2024 గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదు అయిన పి ఏస్ పరిధిలో పర్యటించి దిశా నిర్దేశం చేస్తున్నాం ఓటర్ల లో చైతన్యం కోసం రాజకీయ పార్టీల నుంచి సహకారం అవసరం *జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టరు కే. మాధవీలత…