మంత్రులను వెంటాడుతున్న కరెంట్ కోతలు

మంత్రులను వెంటాడుతున్న కరెంట్ కోతలు

మంత్రులను వెంటాడుతున్న కరెంట్ కోతలు హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా కరెంటు పోయింది.
లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

లిక్కర్ పాలసీ కేసు: ఢీల్లీ సీఎంను వెంటాడుతున్న ఈడీ, కేజ్రీవాల్ కు ఏడోసారి సమన్లు జారీ

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఏడోసారి సమన్లు అందాయి. ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. సమన్లు చట్టవిరుద్ధమని,…