ఓటు హక్కు వినియోగించుకున్న మల్లు కుటుంబం

ఓటు హక్కు వినియోగించుకున్న మల్లు కుటుంబం

పార్లమెంటు ఎన్నికల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, కుమారులు,కోడళ్ళు సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డు బూత్ నెంబర్ 67 లోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ ప్రాథమిక…
గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

గాజులరామారంలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్

తత్వ గ్లోబల్ స్కూల్, 243 బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటేసిన శ్రీశైలం గౌడ్.. ప్రతి ఒక్కరూ సామాజిక భాద్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ప్రజలను కోరారు.