1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు

1444 మంది అంగన్వాడీ కార్యకర్తల పై వేటు.. పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడీలు తొలగింపు. పార్వతీపురం మన్యం జిల్లాలో పనిచేస్తున్న 1444 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 931 ఆయాలను తొలగిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే అనేక రోజులుగా వేచి…