పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.