భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

భారత్‌లో కొత్తగా 841 కరోనా కేసులు.. ముగ్గురు మృతి.. ఢిల్లీ.. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యాక్టివ్ కేసులు 4,309కు చేరుకున్నట్లు తెలిపింది. గత 227 రోజుల్లో…