న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

న్యాయవాదికి ఐదుసంవత్సరాల జైలు శిక్ష

మహబూబాబాద్ జిల్లా: డోర్నకల్ కు చెందిన న్యాయవాది తేజావత్ రమేష్ కు ఫోక్సో కేసులో ఐదు సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష ను మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ తీర్పునిచ్చినట్లు ఫోక్సాకోర్టు పి పి కీసర…