Posted inANDHRAPRADESH
తిరుపతిలో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి కుట్ర….టీటీడీ చైర్మన్ భూమన
కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి… ఎన్నికల కమిషన్అప్రమత్తం అవ్వాలి…. చిత్తూరు నుంచి రౌడీలు, అల్లరి మూకలను దింపి, భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారు… సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెపం నెట్టాలని…