Posted inANDHRAPRADESH
ముగిసిన టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం
విజయవాడ: ముగిసిన టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ సమావేశం. ఈ నెల 28వ తేదీన తాడేపల్లి గూడెంంలో టీడీపీ - జనసేన బహిరంగ సభ. హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తాడేపల్లి గూడెం సభలో కీలక ప్రకటనలు ఉండే ఛాన్స్