అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

TEJA NEWS

Telangana girl dies in US road accident

అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి

యాదాద్రి జిల్లా యాదిరిగుట్ట మండలంలో యదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది.

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

సౌమ్య ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS