ప్రపంచంలోనే అత్యధికులు సందర్శించే కట్టడంగా పేరొందిన ఈఫిల్ టవర్ మూతపడింది.
అందులో పనిచేసే CGT యూనియన్కు చెందిన ఉద్యోగులు ఈఫీల్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు.
తమ జీతాలు పెరగాలని ఉద్యోగులు సమ్మెలో దిగారు.
ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్ టవర్ను తాత్కలికంగా అధికారులు మూసివేశారు.
దీంతో సోమవారం ఈఫిల్ టవర్ను చూడటానికి వచ్చిన పర్యటకులను వెనక్కి పంపారు.
![](https://tejanews.co.in/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-20-at-10.25.47-AM.jpeg)