వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

TEJA NEWS

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు

జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు

ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన అంటున్న జ్యోతి క్షేత్ర నిర్వాహకులు

ఇక కొద్దిసేపట్లో జ్యోతి క్షేత్రాన్ని సందర్శించినున్నఆర్డీవో రెవెన్యూ అధికారులు.

జ్యోతి క్షేత్రంలో ఏం జరుగుతుందో అని తెలుసుకునేందుకు వస్తున్న చుట్టుపట్టు గ్రామాల నుంచి వస్తున్న ప్రజలు

Print Friendly, PDF & Email

TEJA NEWS

Similar Posts