ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

TEJA NEWS

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

సాక్షిత వనపర్తి జూన్ 7 ఎంబీబీఎస్ లో సీటు సాధించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది జర్నలిస్టు మాధవరావు కుమార్తె విద్యార్థిప్రణతిసిందే ను వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శుక్రవారం వారి స్వగృహానికి వెళ్లి శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ వనపర్తి లో విద్యతో పాటు పలు రంగాలలో ప్రజ్ఞ పాటవాలు కలిగిన, కనబరిచిన విద్యార్థి విజ్ఞులు ఉన్నారని అందుకే వనపర్తి విద్యాపర్తీగా పేరుగాంచిందని విద్య లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి విద్యార్థులను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేందుకు అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో సన్మానిస్తూ ప్రోత్సహిస్తు వారు ఉన్నత శిఖరాల ను అధిరోహించాలని ఆశిస్తున్నదని అన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు సతీష్ యాదవ్ తో పాటు సిపిఐ జిల్లా నాయకులు రమేష్ గోపాలకృష్ణ టిడిపి నాయకులు శివకుమార్ ఆనంద్ బొట్టుపల్లి సతీష్ విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS