టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

TEJA NEWS

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

Print Friendly, PDF & Email

TEJA NEWS