They said it was a bonus and threw it away.
కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్
TG: వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పి
ఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామని
కాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమని
అన్నారు కిషన్ రెడ్డి. రైతులను ఆనాడు
బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ మోసం
చేసిందని ఫైర్ అయ్యారు. అన్ని రకాల
వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![They said it was a bonus and threw it away](https://tejanews.co.in/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-22-at-17.36.24-1024x578.jpeg)