మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
మంత్రికి గణ స్వాగతం పలికిన ఎన్డీఏ కూటమి నాయకులు
పాడేరు :
శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా గుమ్మడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం మొట్టమొదటిసారిగా విచ్చేసిన ఆమెకు పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెదేపా ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశాల మేరకు రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు పొలుపార్తి గోవిందరావు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి కి అమ్మవారి పాదాలలో ఘన స్వాగతం పలకరు. పాదాల వద్ద అమ్మవారి దర్శించుకుని అక్కడి నుండి నేరుగా పాడేరులో వెలసిన శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ తల్లిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు నాయకులు దుస్సాల్వా, పూల బొక్కేయలతో శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుండి నేరుగా అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి గంజాయి నిర్మూలన పై జరిగిన సమీక్ష సమావేశానికి పాల్గొన్నారు.
మోదమ్మను దర్శించుకున్న గిరిజన మంత్రి సంధ్యారాణి
Related Posts
అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
TEJA NEWS అక్టోబరు 3 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవాడ: సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించడంతో పాటు ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి.సృజన అధికారులను…
ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి
TEJA NEWS ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొస్తాం: మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి:తెలంగాణ రాష్ట్రంలో భూకబ్జాదారులకు గుండెల్లో దడ పుట్టిస్తున్న హైడ్రా ఇప్పుడు ఏపీలో భూకబ్జాదారులకు దడ పుట్టించునుంది. అదే తరహాలో హైడ్రా వ్యవస్థ ను తీసుకొస్తామని మంత్రి పార్థసారథి…